Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలనలో జగనన్న మహాద్భుతం: రోజా వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 29 మే 2021 (22:48 IST)
పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి మహాద్బుతమన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా. ఎపిలో ముఖ్యమంత్రిగా రెండేళ్ళ పాలన త్వరలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసుకోబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందన్నారు.
 
జగనన్నపై ప్రజలు పెట్టుకున్న ఆశ, ఆకాంక్ష రెండూ నెరవేరుతున్నాయని.. అభివృద్థి, సంక్షేమంలో రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు. కరోనా క్లిష్టమైన సమయంలోను ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించిన ఘనట ముఖ్యమంత్రిదేనన్నారు.
 
గత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కన్నా జగన్ పాలన ఎంతో బేష్‌ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారని.. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్సలు చేయడం మానుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు దరిచేరడంతో పాటు వారి ఇబ్బందులను తొలగిస్తున్న ఇంటి పెద్దగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments