Webdunia - Bharat's app for daily news and videos

Install App

#చిరంజీవి మిషన్ మొదలైంది : గుంటూరులో తొలి ఆక్సిజన్ బ్యాంకు

Webdunia
బుధవారం, 26 మే 2021 (11:23 IST)
కరోనా కష్టకాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వారిని రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించారు. ఈ ప‌రిస్థితుల‌ని గ‌మ‌నించిన చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేసి అవ‌స‌రం ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజ‌న్ అందించాల‌ని భావించారు. 
 
ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో చిరు అభిమానులు ఆక్సిజ‌న్ బ్యాంక్ స్టార్ట్ చేయ‌గా తొలిసారి గుంటూరు జిల్లాలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌ని అందుబాటులోకి తేనున్నారు. ఆక్సిజ‌న్ బ్యాంక్ ప‌నుల్ని చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌.
 
ఇక ఆయా ప్రాంతాల‌లో చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్ అధ్యక్షులే ఎక్కడికక్కడ ఈ బ్యాంక్స్ ఏర్పాటు బాధ్యతలను చూసుకుంటున్నారు. చిరంజీవి అండ‌గా మెగా అభిమానులు సైతం మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం, త‌మ వంతు విరాళాలు అందించ‌డం గొప్ప విష‌యం అనే చెప్ప‌వ‌చ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments