Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వనిత కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (19:47 IST)
మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధుడిని మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.

దీంతో ద్విచక్రవాహనం అదుపుతప్పగా.. ఆ వెంటనే మంత్రి ఇన్నోవా కారు కూడా ఢీకొట్టి రహదారి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంత్రి వనిత స్వల్ప గాయాలతో బయటపడగా.. ద్విచక్రవాహనంపై ఉన్న వృద్ధుడు మాత్రం తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు భీమవరం ప్రాంతానికి చెందిన కలసూరి వెంకటరామయ్య (70)గా గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments