Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (19:44 IST)
శబరిమలలో మకరజ్యోతి దర్శనం కన్నుల పండువగా జరిగింది. అయ్యప్పకు తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు.

జ్యోతి దర్శన సమయంలో అయ్యప్ప నామస్మరణ మార్మోగిపోయింది. సంక్రాంతి సందర్భంగా శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు.

పంబ నుంచి సన్నిధానం వరకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. మరో ఐదు రోజుల పాటు అయ్యప్పను దర్శించుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments