Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (19:44 IST)
శబరిమలలో మకరజ్యోతి దర్శనం కన్నుల పండువగా జరిగింది. అయ్యప్పకు తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు.

జ్యోతి దర్శన సమయంలో అయ్యప్ప నామస్మరణ మార్మోగిపోయింది. సంక్రాంతి సందర్భంగా శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు.

పంబ నుంచి సన్నిధానం వరకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. మరో ఐదు రోజుల పాటు అయ్యప్పను దర్శించుకోనున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments