మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహం.. ఎక్కడ?

విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (15:11 IST)
విశాఖలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే కత్తులతో దుండగలు ఇద్దరిని హత్య చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన ఓ ముఠా ఈ హత్యకు పాల్పడింది. మెడపై కత్తిపోట్లు, మణికట్టు వరకు తెగిపడిన చేయి, రోడ్డుపై రక్త ప్రవాహంతో ఘటనాస్థలి అత్యంత భయానకంగా మారింది. 
 
ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి తమిళనాడుకు చెందిన నీలమేఘ అమరన్‌గా గుర్తించారు. మృతుడి ఆధార్ కార్డు ప్రకారం అతడు మధురైలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. గంజాయి ముఠానే ఈ దురాగతానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
హత్య తర్వాత కారులో పరారైన దుండగులను వెంటాడిన పోలీసులు యలమంచిలి ప్రాంతంలో ఐదుగురిని పట్టుకున్నారు. వారివద్ద రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసెం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments