Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఎపుడు పుడుతుందంటే...

ఠాగూర్
ఆదివారం, 3 నవంబరు 2024 (10:41 IST)
నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల రెండో వారం అంటే 6 లేదా 7 తేదీల్లో ఇది ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇది తీరం వైనపుకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఇదికాకుండా, ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది మాత్రం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు శనివారం సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments