Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దుస్థితి చూసిపోండి.. మోడీకి రాజధాని పిలుపు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:33 IST)
వైసీపీ పాలన పుణ్యమాని రాజధాని దుస్థితి ఎలా తయారైందో చూసి వెళ్లాలని రాజధాని రైతులు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపడుతున్న దీక్షలు గురువారం 275వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు మందడం, వెలగపూడి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుంటూరు, కృష్ణా వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ ముందు డూడు బసవన్నలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధైర్యముంటే అమరావతి అజెండాగా రాజీనామా చేయండి అంటూ రాజధాని రైతులు సవాలు విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments