Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దుస్థితి చూసిపోండి.. మోడీకి రాజధాని పిలుపు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:33 IST)
వైసీపీ పాలన పుణ్యమాని రాజధాని దుస్థితి ఎలా తయారైందో చూసి వెళ్లాలని రాజధాని రైతులు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపడుతున్న దీక్షలు గురువారం 275వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు మందడం, వెలగపూడి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుంటూరు, కృష్ణా వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ ముందు డూడు బసవన్నలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధైర్యముంటే అమరావతి అజెండాగా రాజీనామా చేయండి అంటూ రాజధాని రైతులు సవాలు విసిరారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments