Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగట్లేదు.. ఎంట్రన్స్ ఫీజులా మారింది: జేపీ

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (11:05 IST)
ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగటం లేదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఎన్నికల్లో డబ్బులివ్వడమనేది.. ఎంట్రన్స్ ఫీజులా మారిందని అభివర్ణించారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ఆపాలన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా నాయకులు ఓట్లను అభ్యర్థించాలని, ధన ప్రవాహాన్ని ఆపాలన్నారు. ఎన్నికల కోసం వేలకోట్లు వ్యయం చేయాల్సి వస్తోందన్నారు.
 
ఓట్ల కొనుగోలు, రాజకీయ పార్టీలపై ఎన్నికల భారాన్ని తగ్గించడంపై గురు,శుక్రవారాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకే మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలు భరించాల్సిన భారాన్ని పార్టీలు భరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానం మేలని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments