Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగట్లేదు.. ఎంట్రన్స్ ఫీజులా మారింది: జేపీ

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (11:05 IST)
ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగటం లేదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఎన్నికల్లో డబ్బులివ్వడమనేది.. ఎంట్రన్స్ ఫీజులా మారిందని అభివర్ణించారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ఆపాలన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా నాయకులు ఓట్లను అభ్యర్థించాలని, ధన ప్రవాహాన్ని ఆపాలన్నారు. ఎన్నికల కోసం వేలకోట్లు వ్యయం చేయాల్సి వస్తోందన్నారు.
 
ఓట్ల కొనుగోలు, రాజకీయ పార్టీలపై ఎన్నికల భారాన్ని తగ్గించడంపై గురు,శుక్రవారాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకే మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలు భరించాల్సిన భారాన్ని పార్టీలు భరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానం మేలని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments