Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాని కోసం 45 యేళ్ళుగా ప్రయత్నిస్తున్నా - లోక్ సత్తా జయప్రకాష్‌ నారాయణ్

రాజకీయ లబ్ది కోసం తాను సురాజ్య యాత్ర చేపట్టలేదన్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ్. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లోక్ సత్తా పార్టీ నేతలు యాత్ర చేపట్టారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన.

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (21:55 IST)
రాజకీయ లబ్ది కోసం తాను సురాజ్య యాత్ర చేపట్టలేదన్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ్. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లోక్ సత్తా పార్టీ నేతలు యాత్ర చేపట్టారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన. 
 
ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కాగా పౌర సేవలు అందడం, విద్యావ్యవస్థను మెరుగుపరచడం, పేదవాడి జేబు నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, నేరం చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష, తమ పనులు చేసుకునే అధికారం ప్రజలకే అప్పజెప్పడం, వ్యవసాయంలో ఆదాయం పెంచడం వీటి కోసమే తాను సురాజ్య యాత్ర చేపట్టినట్లు జయప్రకాష్‌ నారాయణన్ చెప్పారు. సమాజంలో మార్పు కోసమే తాను 45 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు జయప్రకాష్‌ నారాయణన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments