Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గుండె పచ్చిగా వుంటుంది: ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (14:34 IST)
చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ కొంత శాంతించిందన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు జాతికి ఇది దుర్దినం అన్నారు. ఎన్నో గుండెలు ఆగిపోయిన రోజు అని గుర్తుచేసుకున్న ఆమె, అన్యాయంగా అధికారంలో నుంచి తొలగించి, గుండెపోటుతో చనిపోయేలా చేసిన రాజకీయాలు ఇంకా కంటి ముందు కనిపిస్తున్నాయన్నారు. 
 
అందుకు కారణమైన వారు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు... ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో ఎన్టీఆర్ ఆత్మ కొంత శాంతించిందన్న ఆమె.. చివరి రోజుల్లో ఎన్టీఆర్ పడిన వేదన నా ఒక్కదానికే తెలుసన్నారు. ఇప్పటికి ఈ రోజు నివాళులర్పిస్తున్న సమయంలో నా గుండె చాలా పచ్చిగా వుంటుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chay and Samantha Divorce: సమంత- చైతూల విడాకులకు కారణం ఏంటంటే?

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments