Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి ఎన్నికల్లో ఉద్రిక్తత - రెండో రోజూ వాయిదా

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:04 IST)
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తొలి రోజున ఎన్నిక జరుగకుండా అడ్డుకున్న అధికార వైకాపా నేతలు.. రెండో రోజైన మంగళవారం కూడా ఈ ఎన్నిక జరుగకుండా అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ ఎన్నిక మరోమారు వాయిదాపడింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి వాయిదా వేశారు. 
 
ఈ ఎన్నికల్లో అధికార వైకాపా సభ్యుల కంటే ప్రతిపక్ష టీడీపీకి ఒక్క సభ్యుడు అదనంగా ఉన్నారు. దీంతో ఛైర్మన్ గిరి టీడీపీకి దక్కుంది. అలా కాకుండా ఉండేందుకు అధికార పార్టీ నేతలు ఎన్నిక జరుగకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికను ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకోవాలంటూ కోరారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు వైకాపా నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేశ్‌ల కన్నుసన్నల్లో వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ ఎన్నిక సక్రమంగా జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments