Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్వాన్ లోయలో వీరమరణం : సంతోష్ బాబుకు మహావీర్ చక్ర

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (12:25 IST)
భారత్ - చైనా దేశ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో వీర మరణం చెందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్ బాబుకు (37)కు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. దీన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే సైనికులకు ఈ తరహా అవార్డును ప్రదానం చేస్తుంటారు. 
 
కాగా, గత 2020 జూన్ 15వ తేదీన రాత్రి చైనా భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృత్యువాతపడ్డారు. వీరిలో ఎక్కువ మంది బీహార్ రాష్ట్రానికి చెందిన సైనికులు ఉన్నారు. అయితే, 16 బిహార్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చిన సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, సంతోష్ బాబుది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట. 1982లో జన్మించిన సంతోష్ బాబుకు భార్య మంజులు, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. ఈయన ఒక యేడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments