Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలాసేపు తిరుమల శ్రీవారి గుడిలో కిషన్ రెడ్డి? సామాన్య భక్తుల ఆగ్రహం..?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (13:29 IST)
కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కిషన్ రెడ్డి తిరుపతికి వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
 
సుమారు గంటకుపైగా ఆలయంలోనే కేంద్రమంత్రి ఉన్నారు. రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను కేంద్రమంత్రి అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
 
రాజకీయాలు తిరుమలలో వద్దంటూ సున్నితంగా తిరస్కరిస్తూ వెళ్ళిపోయారు. భక్తులు దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో ఉంటే కేంద్రమంత్రి చాలాసేపు ఆలయంలో వుండటం పలు విమర్శలకు తావిస్తోంది. 
 
కేంద్ర మంత్రి ఇలా చేస్తే ఎలా అంటూ సామాన్య భక్తులు వాపోయారు. కేంద్రమంత్రి ఆలయంలోకి వస్తున్నారని తెలియగానే కొద్దిసేపు ముందుగానే దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. దీంతో వీఐపీ దర్శనం తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సిన సామాన్య భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments