Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింజరాపు ఎర్రన్నాయుడు 9వ వర్దంతి... కుటుంబం నివాళి

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (12:43 IST)
మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 9వ వర్దంతిని ఆ కుటుంబం ఘ‌నంగా నిర్వ‌హించింది. టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మలి మండలం, నిమ్మాడలోని ఎర్ర‌న్నాయుడు స్వగ్రామంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.
 
 
కింజరాపు ఎర్రన్నాయుడు గారి 9వ వర్దంతి సందర్భంగా ఆయ‌న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఎర్రన్నాయుడు సతీమణి విజయకుమారి క‌న్నీళ్ళ ప‌ర్యంతం అయ్యారు. ఆమె కుటుంబ సమేతంగా టెక్కలి నియోజకవర్గ శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు హరివరప్రసాద్, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని  ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.


వారితో పాటు జిల్లాలోని ముఖ్య నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎర్రన్నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాలు గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. జోహార్ జోహార్ కింజరాపు ఎర్రన్నఅమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments