Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతిని కలిసిన కేశినేని శ్వేత

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (20:10 IST)
కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు కేశినేని శ్వేత మర్యాదపూర్వకంగా కలిసి  ఆశీర్వాదం తీసుకున్నారు.
 
అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించిన కొండపల్లి బొమ్మను, దేవుని కళాకృతిని వెంకయ్యనాయుడు గారికి బహుకరించారు. వెంకయ్య నాయుడు యువతే దేశానికి వెన్నుముకని, దేశ అభివృద్ధి యువత చేతిలో ఉందని, కేశినేని శ్వేత ఈ వయసులోనే రాజకీయాలలోకి వచ్చి యువతను ప్రభావితం చేయడం ఆనందదాయకమన్నారు. 
 
ఈ సందర్భంగా కేశినేని శ్వేత కరోనాను జయించిన ఆయన ఆత్మ విశ్వాసం అందరికి ఆదర్శనీయమన్నారు. చిన్నతనం నుండి ఆయనను చూస్తూ,రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకున్నామని,  పలు అంశాలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments