Webdunia - Bharat's app for daily news and videos

Install App

kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?

ఐవీఆర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (13:24 IST)
కడప: కడప(kadapa) కార్పొరేషన్‌లో మరోసారి కుర్చీ ఫైట్ జరిగింది. సోమవారం ఉదయం కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎప్పటిలాగే రసాభాస నెలకొన్నది. దీనికి కారణం మేయర్‌ సురేశ్‌కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేసి టిడిపి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (Madhavi Reddy)కి కుర్చీ వేయలేదు.
 
దీనితో తెదేపా ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. మేయర్ సురేశ్‌తో మాధవీరెడ్డి వాగ్వాదానికి దిగారు. తనకు ప్రోటోకాల్ ప్రకారం సీటు ఎందుకు కేటాయించడం లేదో చెప్పాలంటూ నిలదీసారు. నేరుగా మేయర్ పోడియం దగ్గరే నిల్చొని తనకు కుర్చీ వేస్తారా లేదా అంటూ అక్కడే నిరసనకు దిగారు. మహిళలను మేయర్ అవమానించడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆమె ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే కడప కార్పొరేషన్ సమావేశంలో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments