Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌పై రష్యా వార్.. పుతిన్ మెంటలోడు.. 21 రోజులు నిరాహార దీక్ష

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:59 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంపై కేఏ పాల్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మెంటలోడని, ఆయన సర్వనాశనం చేస్తాడని.. తాను ముందే ఊహించానన్నారు. 
 
ఈ యుద్ధం నిలువరించేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని, 21 రోజులుగా తాను నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. 
 
గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను తమ బలగాలు ఉక్రెయిన్ కు పంపాలని చెప్పానని, కానీ ఆయన ఓకే చెప్పి కూడా ఆ పని చేయలేదని మండిపడ్డారు. బైడెన్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. 
 
యుద్ధాన్ని ఆపాల్సిన ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ జనరల్ గుటెరస్ ఇది పెద్ద సీరియస్ మేటర్ కాదన్నట్లుగా మాట్లాడారని, ఆయన బుర్ర పనిచేయడం లేదని, తక్షణం రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments