Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌పై రష్యా వార్.. పుతిన్ మెంటలోడు.. 21 రోజులు నిరాహార దీక్ష

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:59 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంపై కేఏ పాల్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మెంటలోడని, ఆయన సర్వనాశనం చేస్తాడని.. తాను ముందే ఊహించానన్నారు. 
 
ఈ యుద్ధం నిలువరించేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని, 21 రోజులుగా తాను నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. 
 
గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను తమ బలగాలు ఉక్రెయిన్ కు పంపాలని చెప్పానని, కానీ ఆయన ఓకే చెప్పి కూడా ఆ పని చేయలేదని మండిపడ్డారు. బైడెన్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. 
 
యుద్ధాన్ని ఆపాల్సిన ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ జనరల్ గుటెరస్ ఇది పెద్ద సీరియస్ మేటర్ కాదన్నట్లుగా మాట్లాడారని, ఆయన బుర్ర పనిచేయడం లేదని, తక్షణం రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments