Webdunia - Bharat's app for daily news and videos

Install App

219 మంది భారతీయులతో ముంబైకి ఎయిర్ఇండియా విమానం

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:40 IST)
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 219 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం రోమేనియన్ రాజధాని బుకారెస్ట్ నుంచి ముంబైకి శనివారం బయలుదేరింది. 
 
ఈ విమానం రాత్రి 9 గంటలకు ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 470 మందికి పైగా భారతీయ పౌరులు భూ మార్గం ద్వారా శుక్రవారం బుకారెస్ట్ చేరుకున్నారు.
 
సుమారు 20,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఉక్రేనియన్ గగనతలం మూసివేయడానికి ముందు, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 22న ఉక్రేనియన్ రాజధాని కైవ్‌కు ఒక విమానాన్ని నిర్వహించింది.
 
ఈ విమానం 240 మందిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది. అలాగే ఫిబ్రవరి 24, 26న మరో రెండు విమానాలను నడపాలని భారత్ యోచించింది, కానీ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో రష్యన్ దాడి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments