Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న విజయనగరం జిల్లాలో జాబ్‌మేళా

Webdunia
శనివారం, 24 జులై 2021 (14:06 IST)
రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 25న విజయనగరంలోని ఫోర్‌ ఎస్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూలకు  28 ఏళ్ల లోపు నిరుద్యోగులు హాజరు కావాలని తెలిపారు.

హెటిరో డ్రగ్స్‌ ఫార్మాసుటికల్‌ కంపెనీ  ప్రతినిధులు అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. ఐటీఐ ఫిట్టర్‌, డిప్లమో, మెకానికల్‌, ఏదైనా డిగ్రీ,  బీ ఫార్మసీ, ఎమ్‌ ఫార్మసీ చేసిన వారు హాజరు కావాలని సూచిం చారు.

ఇతర వివరాలకు 18004252422, 9182288475 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments