Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం: మంత్రి తానేటి వనిత

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:59 IST)
జగనన్న ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం పైగా పదవులు మహిళాలకు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  
 
శనివారం  ఏలూరు జిల్లా సహకార బ్యాంక్ సొసైటీ సభ్యురాలుగా ఎంపికైన బండి లక్ష్మి నారాయణమ్మ తాడేపల్లిగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులును  మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత బండి లక్ష్మీ నారాయణమ్మను అభినందించారు.

బడుగు, బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచి వారికి అండగా నిలిచి జగనన్న నమ్మకాన్ని నిలుపుకోవాలని సూచించారు.  మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు.  ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున మహిళలు పేరునే అమలు చెయ్యడం , ఇటీవల చేపట్టిన జగనన్న కాలనీలో మహిళల పేరునే పట్టాల పంపిణీ చేశామన్నారు.

ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మంత్రి ని కలిసిన వారిలో బండి పట్టాభి రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments