Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జేఎన్‌టీయూలో ర్యాగింగ్ భూతం - 12 మంది విద్యార్థుల సస్పెండ్

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (09:57 IST)
ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం మళ్లీ బుసలు కొట్టింది. దీంతో 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. అడ్డూ అదుపులేని అకృత్యాలతో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధించారు. ఈ వేధింపులు భరించలేని జూనియర్ విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. వీరిలో కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ గ్రూపులకు చెందిన ద్వితీయ సంవత్సర విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుజాత శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జేఎన్టీయూ-అనంతపురం చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments