Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జేఎన్‌టీయూలో ర్యాగింగ్ భూతం - 12 మంది విద్యార్థుల సస్పెండ్

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (09:57 IST)
ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం మళ్లీ బుసలు కొట్టింది. దీంతో 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. అడ్డూ అదుపులేని అకృత్యాలతో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధించారు. ఈ వేధింపులు భరించలేని జూనియర్ విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. వీరిలో కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ గ్రూపులకు చెందిన ద్వితీయ సంవత్సర విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుజాత శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జేఎన్టీయూ-అనంతపురం చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments