Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు... జె.సి. సంచలన వ్యాఖ్యలు

అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఎంపిలు కరివేపాకులు అని చేసిన వ్యాఖ్యలు మరిచిపోక ముందే ఈరోజు తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి, ప్రధానమంత్రికి కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఏపికి నిధులు ఇవ

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (22:00 IST)
అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఎంపిలు కరివేపాకులు అని చేసిన వ్యాఖ్యలు మరిచిపోక ముందే ఈరోజు తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి, ప్రధానమంత్రికి కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఏపికి నిధులు ఇవ్వాలనుకుంటే కేంద్రం ఇస్తుంది. అంతేతప్ప ప్రధాని కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సినంత కర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టలేదన్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడంటే ఏమనుకున్నారు.. ఆయనొక బ్రాండ్.. అలాంటిది కేంద్రానికి సాగిలపడాలా.. ఏంటి? మాకు అవసరం లేదు. ప్రధాని ఇవ్వాలనుకుంటే నిధులు ఇస్తారు. ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపైనా ఉందని ఏకంగా ప్రధానినే టార్గెట్ చేశారు జె.సి. దివాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments