Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటిలోగా గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా లేదా? రోజా డిమాండ్(ఫోటోలు)

గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేప

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (20:15 IST)
గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయనీ, రేపటిలోగా ప్రభుత్వం గాలేరు-నగరి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 
వర్షంలోనే తడుస్తూ...
 
స్వయంగా సీఎం సొంత జిల్లాలోని ప్రాజెక్టు పరిస్థితే ఇలావుంటే ఇక మిగిలినవాటి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.
తిరుచానూరులో...
రోజా పాదయాత్ర
మీకోసమే ఈ పాదయాత్ర

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments