Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటిలోగా గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా లేదా? రోజా డిమాండ్(ఫోటోలు)

గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేప

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (20:15 IST)
గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయనీ, రేపటిలోగా ప్రభుత్వం గాలేరు-నగరి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 
వర్షంలోనే తడుస్తూ...
 
స్వయంగా సీఎం సొంత జిల్లాలోని ప్రాజెక్టు పరిస్థితే ఇలావుంటే ఇక మిగిలినవాటి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.
తిరుచానూరులో...
రోజా పాదయాత్ర
మీకోసమే ఈ పాదయాత్ర

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments