Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త స్కార్పియో వాహనాలను కొనుగోలు చేసిన జనసేన

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (09:27 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మహీంద్రా సంస్థకు చెంది స్కార్పియో వాహనాలను కొనుగులు చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయదశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 'యాత్ర' చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, జనసేన పార్టీ కొత్త వాహనాల్ని కొనుగోలు చేసింది.
 
మార్కెట్లో మంచి డిమాండ్ వున్న మహీంద్రా నుంచి కొత్త స్కార్పియోను జనసేన కొనుగోలు చేసింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం (మంగళగిరి)లో ఈ కొత్త వాహనాలు కొలువు దీరడంతో, వీటిని చూసేందుకు జనసైనికులు పోటీ పడుతున్నారు.   
 
పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక వాహనాలు ఎలాగూ వుంటాయి. జనసేన ముఖ్య నేతల కోసం ఈ వాహనాల్ని వినియోగిస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments