Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో పవన్ కళ్యాణ్: జాబ్ లెస్ క్యాలెండర్‌పై చర్చ

Webdunia
బుధవారం, 7 జులై 2021 (15:33 IST)
విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో కోవిడ్‌ మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. కరోనా సమయంలో ప్రజలకు జనసైనికులు అండగా నిలబడ్డారని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పార్టీ, కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ఇన్సూరెన్స్‌ పథకానికి కోటి విరాళంగా ఇచ్చానన్న జనసేనాని.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడపడమంటే.. ఆషామాషీ కాదని చెప్పారు. 
 
రెండు రోజుల పాటు అక్కడే ఉండి.. పార్టీ నేతలతో కీల సమావేశం నిర్వహిస్తారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments