Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కంటే జగన్ వైరస్ చాలా ప్రమాదకరం: చంద్రబాబు విమర్శ

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (19:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కంటే.. అంతకంటే ఎక్కువ పీడిస్తున్న జగన్ వైరస్ ప్రమాదమని తెలిపారు. ఈ రోజు పార్టీ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ కాన్ఫరెన్స్‌లో 175 నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కరోనా కంటే జగన్ చాలా డేంజర్ అని తెలిపారు. ఫేక్ వార్తలను కూడా నిజాలుగా చూపించి జనాలను నమ్మించగల ఘనుడని తెలిపారు.
 
కుల, మత, విద్వేషాలను రగిలించి శాంతిభద్రతలకు భంగం కలిగించడంలో ఆరితేరిన వారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు బురద చల్లడం సాధారణంగా మారిపోయిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments