Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కంటే జగన్ వైరస్ చాలా ప్రమాదకరం: చంద్రబాబు విమర్శ

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (19:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కంటే.. అంతకంటే ఎక్కువ పీడిస్తున్న జగన్ వైరస్ ప్రమాదమని తెలిపారు. ఈ రోజు పార్టీ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ కాన్ఫరెన్స్‌లో 175 నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ కరోనా కంటే జగన్ చాలా డేంజర్ అని తెలిపారు. ఫేక్ వార్తలను కూడా నిజాలుగా చూపించి జనాలను నమ్మించగల ఘనుడని తెలిపారు.
 
కుల, మత, విద్వేషాలను రగిలించి శాంతిభద్రతలకు భంగం కలిగించడంలో ఆరితేరిన వారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు బురద చల్లడం సాధారణంగా మారిపోయిందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments