Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాక ఉప ఎన్నిక, చివరి క్షణంలో కరోనా బాధితులకు ఓటు వేసే అవకాశం

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (18:31 IST)
కోవిడ్ నిబంధనల నడుమ దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పంచాలనే ఉద్దేశంతో అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కరోనా బాధితులకు చివరి క్షణంలో ఓటు హక్కు కల్పించారు. సాధారణంగా ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుండగా ఆ తర్వాత ఆరు గంటల వరకు కరోనా బాధితులకు ఓటేసే అవకాశం కల్పించడం జరిగింది.
 
చివరి గంట పోలింగ్ కరోనా బాధితుల కోసం కేటాయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా దుబ్బాకలో పోలింగ్ ప్రశాంతంగా జరిగందని, మధ్యాహ్నం 1గంట వరకు 55.52 శాతం ఓట్లు పోలవగా 3 గంటల సమయానికి 71.10 శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓట్లు వేయడంతో ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments