Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాక ఉప ఎన్నిక, చివరి క్షణంలో కరోనా బాధితులకు ఓటు వేసే అవకాశం

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (18:31 IST)
కోవిడ్ నిబంధనల నడుమ దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పంచాలనే ఉద్దేశంతో అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కరోనా బాధితులకు చివరి క్షణంలో ఓటు హక్కు కల్పించారు. సాధారణంగా ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుండగా ఆ తర్వాత ఆరు గంటల వరకు కరోనా బాధితులకు ఓటేసే అవకాశం కల్పించడం జరిగింది.
 
చివరి గంట పోలింగ్ కరోనా బాధితుల కోసం కేటాయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా దుబ్బాకలో పోలింగ్ ప్రశాంతంగా జరిగందని, మధ్యాహ్నం 1గంట వరకు 55.52 శాతం ఓట్లు పోలవగా 3 గంటల సమయానికి 71.10 శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓట్లు వేయడంతో ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments