Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 1న గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకోనున్న జగన్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (08:12 IST)
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 1న గుంటూరులో పర్యటించనున్నారు. భారత్ పేట వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు.

అనంతరం 140వ వార్డు సచివాలయంలో జగన్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలగిరి, జిల్లా అధికారులు పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ ‘‘ కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం. ఆర్థిక భారం పడుతున్నప్పటికీ వ్యాక్సినేషన్‌లో ముందున్నాం. సెకండ్ వేవ్ పరిస్థితి తీవ్రంగా ఉంది.

ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏప్రిల్ 1నుంచి సచివాలయాల్లో అందుబాటులో తెస్తున్నాం. ఏప్రిల్ 1న 140వ వార్డు సచివాలయంలో సీయం జగన్ వ్యాక్సిన్ తీసుకుంటారు. ప్రజల్లో అపోహలు తొలగాలి. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలంతా పాటించాలి’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments