Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ చేసి అతిపెద్ద తప్పు అదే.. లేకుంటేనా... ఉండవల్లి అరుణ్ కుమార్

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో అతిపెద్ద తప్పుడు నిర్ణయం రాజధాని అమరావతిని మార్చాలన్నదేనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత దాన్ని మరో ప్రాంతానికి మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉండివుండొచ్చన్నారు. అది చాలా పెద్ద తప్పుడు నిర్ణయమని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో గ్రాఫిక్స్‌తో మభ్యపెట్టారని ఆరోపించారు. కానీ, అమరావతిలో అనేక భవనాల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేశారని ఉండవల్లి గుర్తుచేశారు. 
 
చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికావాలంటే 400 లేదా 500 సంవత్సరాలు పడుతుందన్నారు. అదేసమయంలో రాజధాని అమరావతిపై ఏపీ శాసనసభలో చర్చ చేపట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments