Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తం

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (10:51 IST)
కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తమైంది. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్తరకం వైరస్‌కు సంబంధించి చర్చించేందుకు సోమవారం ఉదయం ఆరోగ్యమంత్రిత్వశాఖ అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. కోవిడ్‌-19 ఉమ్మడి పర్యవేక్షణ బృందాన్ని భేటీకి కేంద్రం పిలిచింది. స్ట్రెయిన్‌ ఆవిర్భావం సహా పలు కీలక అంశాలపై కేంద్రం చర్చించనుంది. 
 
ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్‌ఓలోని భారత ప్రతినిధి రోడరికో హెచ్‌ ఓఫ్రిన్‌ హాజరు కానున్నారు. బ్రిటన్‌ సహా ఆఫిక్రాదేశాల్లో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆదివారం లండన్‌లో ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ విధించింది. స్ట్రెయిన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. 
 
ఈ క్రమంలో ఇప్పటికే యూరోపియన్‌ దేశాలు బిట్రన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. బెల్జియం, నెదర్లాండ్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా, కెనడా ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే యూకే నుంచి విమానాల నిషేధంపై భారత్‌ ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని ఓ అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments