Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ పుంజుకుంటోందా?

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (13:21 IST)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిలో భూముల ధరలకు రెక్కలు వస్తాయనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో కాస్తంత నిజం వుంది కానీ అనుకున్నంత స్థాయిలో పరుగులు పెట్టడంలేదని అంటున్నారు. గత వైసిపి పాలన కంటే ప్రస్తుతం అమరావతిలో కనీసం 50 శాతం మేర భూముల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం అధికారం పగ్గాలు చేపట్టగానే వచ్చిన మార్పు.
 
ఐతే ఇప్పుడిప్పుడు ప్రభుత్వం అమరావతిలో రోడ్లు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివరి నాటికి అమరావతిలో పూర్తిస్థాయి పనులను ప్రభుత్వం ప్రారంభిస్తుందని సమాచారం. కాగా ప్రైవేట్ సంస్థలు మాత్రం ఇప్పటికే గతంలో నిర్మించి ఆపేసిన కట్టడాలకు మళ్లీ మెరుగులు దిద్దే పనిలో పడ్డాయి. క్రమంగా అమరావతి అభివృద్ధిపై అడుగులు ముందుకు పడుతూ వుండటంతో ఇక రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ పూర్తిస్థాయిలో ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments