Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజం చెబితే దాడి చేస్తున్నారు, వెంకాయమ్మ అదే చెప్పారు: చంద్రబాబు

Webdunia
బుధవారం, 18 మే 2022 (19:53 IST)
గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పారు, నిజాలు చెబితే ఆమె ఇంటిపైనా దాడి చేసారంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో పర్యటిస్తున్న ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పులివెందులలో ఓ బస్టాండు కట్టలేనివారు రాష్ట్రంలో 3 రాజధానులు కట్టగలరా అంటూ ప్రశ్నించారు.

 
చనిపోయిన బిడ్డను తండ్రి బైకుపై తరలిస్తుంటే దానిపై కనీసం ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం అన్నారు. సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు, లేదంటే దాడులు చేస్తున్నారు. వైకాపా పాలనలో పేదల జీవితాలు చితికిపోతున్నాయి. బడుగుబలహీన వర్గాలను ఆదుకునేందుకు తను పోరాడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర కడప నుంచే ప్రారంభమవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments