నిజం చెబితే దాడి చేస్తున్నారు, వెంకాయమ్మ అదే చెప్పారు: చంద్రబాబు

Webdunia
బుధవారం, 18 మే 2022 (19:53 IST)
గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పారు, నిజాలు చెబితే ఆమె ఇంటిపైనా దాడి చేసారంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో పర్యటిస్తున్న ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పులివెందులలో ఓ బస్టాండు కట్టలేనివారు రాష్ట్రంలో 3 రాజధానులు కట్టగలరా అంటూ ప్రశ్నించారు.

 
చనిపోయిన బిడ్డను తండ్రి బైకుపై తరలిస్తుంటే దానిపై కనీసం ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం అన్నారు. సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు, లేదంటే దాడులు చేస్తున్నారు. వైకాపా పాలనలో పేదల జీవితాలు చితికిపోతున్నాయి. బడుగుబలహీన వర్గాలను ఆదుకునేందుకు తను పోరాడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర కడప నుంచే ప్రారంభమవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments