Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు తెలుగు రాదు.. మీ భావోద్వేగం తెలుసు: గవర్నర్

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (16:16 IST)
గాంధీజయంతి సందర్భంగా స్వతంత్ర్య సమరయోధులకు సన్మానం చేయడం సంతోషమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు భావి భారత నిర్ణేతలని గాంధీజీ అన్నారని గుర్తు చేశారు. యువతకు గాంధీజీ ఇచ్చిన సందేశాలు కాలంతో సంబంధం లేకుండా సమకాలీనమేనని కొనియాడారు.

గాంధీజీ ఆలోచనలు, విధానాలు ఉపాధ్యాయులకు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. సత్యమేవ జయతే అని మహాత్ముడు చెప్పారని, అహింస, సత్యం మాట్లాడటం గాంధీజీ నేర్పిన అంశాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మర్చిపోలేనివని, తెలుగు తనకు అర్ధం కాకపోయినా, విద్యార్ధుల మాటల్ని వారి ఉద్వేగం నుంచి అర్ధం చేసుకున్నానని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments