Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు డబ్బు తీసుకున్న యువకుడు.. ఓటు రద్దుతో ఆ పని చేశాడు..

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:09 IST)
మనకు మంచి జరగాలంటే మంచి నాయకుడు అధికారంలోకి రావాలని దాని కోసం మన ఓటును సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. అదే విధంగా ఆశపడిన ఓ యువకుడికి ఓటు రద్దు చేయడంతో ఆందోళన చెందాడు. తన ఓటును తనకు తిరిగి ఇవ్వాలని నిరసనకు దిగాడు. ఇందు కోసం సెల్ టవర్ పైకి ఎక్కి, దూకి ఆత్మహత్య చేసుకుంటానని అందరినీ భయపెట్టాడు. 
 
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్‌లో ఈ ఘటన జరిగింది. కంగారు పడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలిసులు రంగంలోకి దిగి అతడిని శాంతపరిచి కిందకుదింపారు. టవర్‌పైకి ఎక్కిన యువకుడు కిస్మత్‌పూర్‌కు చెందిన శ్రవణ్‌గా గుర్తించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటును అన్యాయంగా తీసివేసారని, తనకు ఓటు కల్పించమని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన చెందాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని విన్నవించుకున్నాడు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments