Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్లకు నిప్పుపెట్టి.. యువకుల పైశాచికానందం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (15:12 IST)
హైదరాబాద్ నగరంలో కొంతమంది పోకిరీలు సభ్యసమాజం ఛీదరించుకునే పనులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. తాజాగా వీధుల్లో పార్క్ చేసివున్న కార్లకు నిప్పు పెట్టి సంతోషం పొందారు. ఫలితంగా ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువ చేసే కార్లు పూర్తిగా దగ్దమైపోయాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడా కమలానగర్‌లో ఓ కారును కొంతమంది పోకిరీల ముఠా తగులబెట్టింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. దీనిపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో హాస్టళ్లలో ఉంటున్న కొంతమంది పోకిరీలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని తేల్చారు. పగలంతా హాస్టల్లో ఉండడం.. రాత్రికాగానే వీధుల్లో జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడం లేదా కార్లకు నిప్పంటించి ఆనందపడటం వీరికి నిత్యకృత్యమైపోయింది. దీంతో ఈ పోకిరీల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments