Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు ఏఎస్ పేటలో అగ్నిప్రమాదం... మహిళ సజీవదహనం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (11:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేట (ఏఎస్ పేట)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక షపా బావి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుదాఘాతం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
కాగా, మృతురాలు హైదరాబాద్ నగరానికి చెందిననట్టుగా భావిస్తున్నారు. స్థానిక దర్గా దర్శనం కోసం ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. మృతురాలికి మతిస్థిమితం లేకపోవడంతో దర్గాకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరో మహిళ కూడా గాయపడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments