Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్‌లో మత్తుకలిపి... 17 యేళ్ళ బాలికపై సవతి తల్లి అన్న అత్యాచారం

Webdunia
బుధవారం, 8 మే 2019 (15:37 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. 17 యేళ్ళ యువతిపై కన్నేసిన ఓ కామాంధుడు ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శివారులోని మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో 17 యేళ్ళ బాలిక నివశిస్తోంది. ఈమెకు చిన్నవయసుల్లోనే తల్లి కోల్పోయింది. దీంతో ఆ యువతి తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా ఆ యువతి సవతి తల్లి సంరక్షణలో పెరుగుతూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై సవతి తల్లి అన్న కన్నేశాడు. బాలికకు ఐస‌క్రీమ్‌లో పలుమార్లు మత్తుమందు కలిసి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఆ బాలిక బంధువులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. బాధిత యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments