Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్‌లో మత్తుకలిపి... 17 యేళ్ళ బాలికపై సవతి తల్లి అన్న అత్యాచారం

Webdunia
బుధవారం, 8 మే 2019 (15:37 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. 17 యేళ్ళ యువతిపై కన్నేసిన ఓ కామాంధుడు ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శివారులోని మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో 17 యేళ్ళ బాలిక నివశిస్తోంది. ఈమెకు చిన్నవయసుల్లోనే తల్లి కోల్పోయింది. దీంతో ఆ యువతి తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా ఆ యువతి సవతి తల్లి సంరక్షణలో పెరుగుతూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై సవతి తల్లి అన్న కన్నేశాడు. బాలికకు ఐస‌క్రీమ్‌లో పలుమార్లు మత్తుమందు కలిసి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఆ బాలిక బంధువులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. బాధిత యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments