Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం : హైకోర్టు

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (15:55 IST)
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. నాలుగు మృతదేహాలకు మళ్ళీ రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు అదేశించింది. 23న 5వ తేదీలోగా రీపోస్టుమార్టం పూర్తి చేయాలని ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం కూడా వీడియో తీయాలని కోరింది. 

కలెక్షన్స్ ఆఫ్ ఏవిడెన్స్‌ను షీల్డ్ కవర్‌లో భద్రపరచాలని సూచన చేసింది. మెడికల్ బోర్డు ఆఫ్ ఇండియా వారితో రీపోస్టుమార్టం చేపించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోరాలి. గాంధీ సూపర్ డెంట్ శ్రావణ్ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది.

ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఏవిడెన్స్‌ను  బుల్లెట్స్, గన్స్, ఫోరెన్సిక్, పొస్ట్ మార్టం రిపోర్ట్‌లు అన్ని బద్రపరచాలని ఆదేశించింది. రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలో ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments