Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పరీక్షలో అర్హత సాధించలేదనీ... 5 అంతస్తుల భవనంపై నుంచి...

నీట్ పరీక్షా ఫలితాలు మరో యువతి ప్రాణాలు తీశాయి. సోమవారం తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకుంది. వీరిద్దరూ ఇంటర్‌లో మంచి మెరిట్ స్టూడెంట్స్ కావడం గమనార్హం.

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (15:16 IST)
నీట్ పరీక్షా ఫలితాలు మరో యువతి ప్రాణాలు తీశాయి. సోమవారం తమిళనాడులో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకుంది. వీరిద్దరూ ఇంటర్‌లో మంచి మెరిట్ స్టూడెంట్స్ కావడం గమనార్హం. ఇంటర్‌లో 1150 పైచిలుకు మార్కులు సాధించినప్పటికీ.. నీట్ పరీక్షలో అర్హత సాధించలేక పోయారు. ఫలితంగా బలవన్మరణాలకు పాల్పడ్డారు.
 
హైదరాబాద్ నగరం అబిడ్స్‌లోని మయూరీ కాంప్లెక్స్‌ ఐదో అంతస్తు నుంచి ఓ యువతి దూకేసింది. తొలుత ఈ యువతి ఎవరన్నది గుర్తించలేక పోయారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
అనంతరం ఆ అమ్మాయి ఎవరు? ఎందుకీ ఘటనకు పాల్పడిందన్న విషయాలను పోలీసులు సేకరించారు. మృతురాలు హైదరాబాద్‌లోని బర్కత్‌పురాకు చెందిన జస్లిన్‌ కౌర్‌ (18)గా గుర్తించారు. సోమవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి అబిడ్స్‌కు వచ్చి ఈ ఘటనకు పాల్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments