Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులు? ఒకే కుటుంబంలో ఐదుగురికి?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (14:54 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా చైనా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. వీరికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వీరందరినీ గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంచి అబ్జర్వేషన్‌లో ఉంచారు. 
 
చైనాలో పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ ఇపుడు సుమారు 20 ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ కోవలో భారత్‌లో కూడా ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 
 
ఈ క్రమంలో ఇటీవలే చైనా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరింది. కరోనా లక్షణాలతో వీరు ఆసుపత్రికి వచ్చారని అక్కడి డాక్టర్లు వెల్లడించారు. 
 
ఇప్పటివరకు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 10కి చేరింది. గురువారం ఉదయం ఓ యువతి కేరళ నుంచి రాగా, ఆమెకు కరోనా లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఆమె కూడా గాంధీ ఆసుపత్రిలో చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments