Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం.. కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు..

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (20:36 IST)
హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిరాణా షాపు యజమాని కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌కి చెందిన అంజన్ రెడ్డి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. గుర్తుతెలియని దుండగులు అంజన్‌పై హత్యాయత్నం చేశారు. దుకాణంలో చొరబడిన దుండగులు అంజన్ కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచేశారు. 
 
చేతులు, మెడపై కత్తిగాట్లున్నాయి. గొంతుకోసి పరారైనట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన బాధితుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఊరి నుంచి ఇంటికి వచ్చేశారు. 
 
ఇంటికి తాళం వేసి ఉండటంతో దుకాణం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దుకాణానికి తాళం వేయకపోవడంతో షట్టర్ తీసి రక్తపు మడుగులో పడి ఉన్న అంజన్‌ని చూసి షాక్‌కి గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments