Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతలపానీయంలో నిద్రమాత్రలు కలుపుకుని...

Webdunia
గురువారం, 11 జులై 2019 (13:27 IST)
శీతలపానీయంలో నిద్రమాత్రలు వేసుకుని పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలో అంబర్‌పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో పంజాబీకి చెందిన కుటుంబం కూల్డ్రింక్‌లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇద్దరినీ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులను పవన్ (65), భార్య నీలం (55)లుగా గుర్తించారు. అలాగే పిల్లలను మన్ను (34),  నిఖిల్ (30)గా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments