Webdunia - Bharat's app for daily news and videos

Install App

2004కి ముందు జగన్ ఆస్తి ఎంత?: వర్ల రామయ్య

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:06 IST)
మూడు రాజధానులను ప్రకటించడం ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయమని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. అమరావతిని తరలించే శక్తి జగన్ కు లేదని చెప్పారు. అమరావతి రైతులు ఉద్యమాన్ని ప్రారంభించి ఏడాది కావస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
 
జగన్ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం జగన్ అని అన్నారు. తండ్రి వైయస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని చెప్పారు. 2004కి ముందు జగన్ ఆస్తి ఎంత? ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత? అని ప్రశ్నించారు.
 
అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని వర్ల అన్నారు. జగన్ సీఎం అయిన ఏడాదిన్నరలో రాష్ట్రం అప్పులపాలు అయిందని చెప్పారు.

వరుస తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments