Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ డెస్క్‌లో రామ్ చరణ్ సతీమణికి జాబ్...

Upasana
Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (09:47 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డెస్క్‌లో కోఆర్డినేటర్‌గా చేరారు. పైగా, తన కొత్త జాబ్ ఎలా ఉంది కేటీఆర్ గారూ అంటూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. అక్కడ ఆమె ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆమె సమాచారం అందించారు.
 
అంతేకాదు తెలంగాణలో పెట్టుబడులకు ఎలాంటి అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయో ఆమె పెట్టుబడిదారులకు వివ‌రించారు. ఈ విష‌యాలని కేటీఆర్‌కి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ.. 'నా జాబ్ ఎలా ఉంది కేటీఆర్‌గారు' అని అడిగింది. 
 
దీనికి కేటీఆర్ స్పందించారు. 'నీకు ధన్యావాదాలు ఉపాసన. మా టీం స్థైర్యాన్ని పెంచినందుకు ఆనందంగా ఉంద‌'ని కామెంట్ పెట్టారు. డెస్క్‌లో ప‌ని చేసిన ఫోటోల‌ని కూడా ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments