Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ డెస్క్‌లో రామ్ చరణ్ సతీమణికి జాబ్...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (09:47 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డెస్క్‌లో కోఆర్డినేటర్‌గా చేరారు. పైగా, తన కొత్త జాబ్ ఎలా ఉంది కేటీఆర్ గారూ అంటూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. అక్కడ ఆమె ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆమె సమాచారం అందించారు.
 
అంతేకాదు తెలంగాణలో పెట్టుబడులకు ఎలాంటి అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయో ఆమె పెట్టుబడిదారులకు వివ‌రించారు. ఈ విష‌యాలని కేటీఆర్‌కి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ.. 'నా జాబ్ ఎలా ఉంది కేటీఆర్‌గారు' అని అడిగింది. 
 
దీనికి కేటీఆర్ స్పందించారు. 'నీకు ధన్యావాదాలు ఉపాసన. మా టీం స్థైర్యాన్ని పెంచినందుకు ఆనందంగా ఉంద‌'ని కామెంట్ పెట్టారు. డెస్క్‌లో ప‌ని చేసిన ఫోటోల‌ని కూడా ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments