Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వడగండ్ల వాన.. అలెర్ట్

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:53 IST)
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గాలివాన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు హైదరాబాద్ ఐఎండీ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో తమిళనాడులోని పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోనూ గాలివాన, ఈదురు గాలులతో వర్షం పడుతుందని పేర్కొంది. 
 
వచ్చే 5 రోజులలో కేరళ, తమిళనాడు-పుదుచ్చేరి-కరైకల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 50-60 కిమీ ఉండొచ్చని, వడగళ్ల వాన కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
 
దక్షిణాదితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ వర్షం, వడగండ్ల వానల హెచ్చరికలు జారీ అయ్యాయి. అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగళ్ల వానలు కురుస్తాయి ఏప్రిల్ 18 నుంచి 22 వరకు సర్వత్రా అప్రమత్తత అవసరమని, ఇళ్లు ధ్వంసం అయ్యేంత స్థాయిలో భారీ వడగండ్లు పడతాయని ఈ మేరకు ఐఎండీ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments