Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ పాలనలో సర్వం నాశనం : గోరంట్ల బుచ్చయ్య

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో సర్వం నాశనమైందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్క అభివృద్ధి పనికి బ్రేకులు పడ్డాయన్నారు. దీంతో ప్రాజెక్టు పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నారు. పోలవరం పనులు ఎందుకు కొనసాగించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఆయన నిలదీశారు. 
 
పాత పథకాలకు ఏపీ సీఎం జగన్ పేర్లు మార్చి మంచి కలరింగ్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. వాటిని జగన్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలుగా తాడేపల్లి ప్యాలెస్‌లో మీటలు నొక్కడం, గొప్పలు చెప్పుకోవడగానికే సమయమంతా సరిపోయిందన్నారు. 
 
ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఏపీ మంత్రులకు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శించారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే జగన్ ఆలోచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరనే విషయాన్ని ప్రజలు గ్రహించారని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments