Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ‌కు బంగారు హంస‌ల హారం

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (05:53 IST)
ప‌్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు అలంక‌ర‌ణ నిమిత్తం ప్ర‌త్యేకంగా చేయించిన‌ 126 గ్రాముల 300 మిల్లిగ్రాములు (రాళ్ళతో కలిపి) బ‌రువున్న బంగారు హంసల హారాన్ని బ‌హూక‌రించారు.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన దాత దానం నాగేంద్ర కుటుంసభ్యులు అలంకరణ నిమిత్తం చేయించిన బంగారు హంస‌ల హారాన్ని మంగ‌ళ‌వారం ఇంద్ర‌కీలాద్రికి విచ్చేసి ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబుకు అంద‌జేశారు.

హారంలో 177 తెలుపు, 49 ఎరుపు, 20 ప‌చ్చ మరియు 10 ముత్యాలు పొదిగిన‌ట్లు దాత‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా దాతలకు అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో సురేష్‌బాబు వారికి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments