Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ బీచ్ రోడ్డులో జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ లో మంట‌లు

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:44 IST)
జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ పరిధిలో బీచ్ రోడ్డులోని జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఉవ్వెత్తున ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. దీనితో స్థానికులు హాహాకారాలు చేశారు.
 
కాకినాడ బీచ్ రోడ్డులోని ఈ జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ గత 5 సంవత్సరాల నుండి మూతపడి ఉంది. అయితే, ఈ రోజు ఆ పవర్ ప్లాంట్‌లో వెల్డింగ్ చేస్తుండగా, నివ్వు రవ్వలు ఫైబర్ షిట్‌పై పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.

అయినా ద‌ట్టంగా మంట‌లు, న‌ల్ల‌టి పొగ వ్యాపించ‌డంతో స్థానికులు బెంబేలు ప‌డుతున్నారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అగ్నిమాప‌క సిబ్బంది చెపుతున్నారు. పెద్ద ప్ర‌మాదం ఏమీ ఉండ‌ద‌ని, మంట‌లు అదుపులోకి వ‌చ్చేస్తాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments