Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని కుమార్తెను నరికి చంపిన కసాయి తండ్రి

Webdunia
సోమవారం, 8 జులై 2019 (12:43 IST)
మతిస్థిమితం లేని కుమార్తె ఆలనాపాలనా చూడలేక ఓ తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను నరికి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కల్వకోల్‌ గ్రామానికి చెందిన ఎర్రన్న అనే వ్యక్తి శ్యామల (26) అనే కుమార్తె ఉంది. ఈమెకు రెండేళ్ళ క్రితం వివాహం చేశాడు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకు శ్యామలకు మతిస్థిమితం కోల్పోవడంతో భర్త వదిలివేశాడు.
 
అప్పటి నుంచి శ్యామల పుట్టింటిలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎర్రయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం తండ్రి ఘాతుకాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments