Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని కుమార్తెను నరికి చంపిన కసాయి తండ్రి

Webdunia
సోమవారం, 8 జులై 2019 (12:43 IST)
మతిస్థిమితం లేని కుమార్తె ఆలనాపాలనా చూడలేక ఓ తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను నరికి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కల్వకోల్‌ గ్రామానికి చెందిన ఎర్రన్న అనే వ్యక్తి శ్యామల (26) అనే కుమార్తె ఉంది. ఈమెకు రెండేళ్ళ క్రితం వివాహం చేశాడు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకు శ్యామలకు మతిస్థిమితం కోల్పోవడంతో భర్త వదిలివేశాడు.
 
అప్పటి నుంచి శ్యామల పుట్టింటిలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎర్రయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం తండ్రి ఘాతుకాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments