Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:59 IST)
విద్యార్థులకు శుభవార్త... ఏపీలో నిర్వహించే ఎంసెట్​, ఈసెట్​, పీజీసెట్​ లాంటి వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడగిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

లాక్​డౌన్ దృష్ట్యా ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్టు ఉన్నత మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఎడ్​సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర రాష్ట్ర ప్రవేశ పరీక్షలన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments